ETV Bharat / city

ఆయన మాటలతో నాకు బీపీ పెరిగింది: వంశీ

author img

By

Published : Nov 16, 2019, 7:38 PM IST

తనపై వస్తున్న విమర్శలపై వల్లభనేని వంశీ స్పందించారు. చంద్రబాబు తన తండ్రి వయసువారు కాబట్టే కాళ్లకు దండం పెట్టానని స్పష్టం చేశారు.

vallabhaneni vamsi comments on mlc rajendraprasad
'అవునూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టా'

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్​పై ఎందుకు విమర్శలు చేయాల్సివచ్చిందో వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు.

'చంద్రబాబు నా తండ్రి వయసువారు కాబట్టే ఆయన కాళ్లకు దండం పెట్టా. కాళ్లకు దండం పెట్టా అనడానికి... కాళ్లు పట్టుకున్నా అనటానికి తేడా ఉంది. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాటలతో నాకు బీపీ పెరిగింది. రాజేంద్రప్రసాద్‌ విషయంలో నోరు జారినందుకు క్షమాపణ చెబుతున్నా. నేను ఆవేశపడింది వాస్తవం... దాన్ని వివాదం చేయొద్దు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లోకేశ్‌ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకున్నారు..? కేసులకు భయపడి పారిపోతున్నానంటూ తెదేపా ప్రచారం చేస్తోంది.'

_వల్లభనేని వంశీ


ఇదీ చదవండి:'జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్​లో పెడతా'

'అవునూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టా'

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్​పై ఎందుకు విమర్శలు చేయాల్సివచ్చిందో వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు.

'చంద్రబాబు నా తండ్రి వయసువారు కాబట్టే ఆయన కాళ్లకు దండం పెట్టా. కాళ్లకు దండం పెట్టా అనడానికి... కాళ్లు పట్టుకున్నా అనటానికి తేడా ఉంది. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాటలతో నాకు బీపీ పెరిగింది. రాజేంద్రప్రసాద్‌ విషయంలో నోరు జారినందుకు క్షమాపణ చెబుతున్నా. నేను ఆవేశపడింది వాస్తవం... దాన్ని వివాదం చేయొద్దు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లోకేశ్‌ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకున్నారు..? కేసులకు భయపడి పారిపోతున్నానంటూ తెదేపా ప్రచారం చేస్తోంది.'

_వల్లభనేని వంశీ


ఇదీ చదవండి:'జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్​లో పెడతా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.