ETV Bharat / city

Tribute: దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివి: గవర్నర్

సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్‌ 146వ జయంతి సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

author img

By

Published : Oct 31, 2021, 12:42 PM IST

దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివి
దేశ సమగ్రతకు పటేల్ అందించిన సేవలు మరువలేనివి

దేశ సమగ్రతకు సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పటేల్‌ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్‌ నివాళుర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ అనిర్విరామంగా కృషి చేశారన్నారు. దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

ఇదీ చదవండి

దేశ సమగ్రతకు సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పటేల్‌ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్‌ నివాళుర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ అనిర్విరామంగా కృషి చేశారన్నారు. దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

ఇదీ చదవండి

'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.