ETV Bharat / city

Top News: ప్రధానవార్తలు @7PM

.

author img

By

Published : Dec 15, 2021, 7:07 PM IST

top-news-at-7pm
top-news-at-7pm
  • బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

CONDOLENCES ON BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి

Amaravati Farmers Meeting: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభను.. మరుసటిరోజు 18న నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ramoji Foundation : రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు...పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం..

Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు, ముగ్గురు మృతి

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. 60కి చేరిన బాధితుల సంఖ్య

Omcron Case In Bengal: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బంగాల్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 60కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యూపీలో 'సరిలేరు నీకెవ్వరు' సీన్​.. జవాన్లే పెళ్లి పెద్దలు

CRPF soldiers in marriage: ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీలో సరిలేరు నీకెవ్వరు సీన్​ కనిపించింది. ఓ అమర జవాను సోదరి పెళ్లికి సహచర సైనికులు హాజరై వివాహ తంతును పూర్తి చేశారు. పెళ్లి పెద్దలుగా మారి అన్న లేని లోటును తీర్చారు. యూనిఫామ్​లో సైనికులు పెళ్లి పనులు చేస్తుంటే.. బంధువుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Jammu Kashmir encounter: కశ్మీర్​లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మోస్ట్ ​వాంటెడ్​ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. అతడ్ని.. పోలీసులు, పౌరులపై పలు దాడులు చేసిన హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రవాది ఫిరోజ్​ అహ్మద్​గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!

Jio Prepaid Recharge Through Whatsapp: వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఫేస్​బుక్ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టింది జియో. మరోవైపు.. వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Jadeja Test Retirement: టెస్టు రిటైర్మెంట్​పై జడేజా క్లారిటీ

Jadeja Test Retirement: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించాడు జడ్డూ. ఇప్పుడప్పుడే టెస్టు జట్టును వీడనని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓటీటీలో 'కురుప్' సినిమా.. సుశాంత్ 'చిచ్చోరే' చైనాలో రిలీజ్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కురుప్, చిచ్చోరే, బ్రహ్మస్త్ర, హ్యాపీ బర్త్​డే చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బస్సు ప్రమాదంపై నేతల తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

CONDOLENCES ON BUS ACCIDENT: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి

Amaravati Farmers Meeting: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభను.. మరుసటిరోజు 18న నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ramoji Foundation : రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు...పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం..

Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు, ముగ్గురు మృతి

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్.. 60కి చేరిన బాధితుల సంఖ్య

Omcron Case In Bengal: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా బంగాల్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 60కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యూపీలో 'సరిలేరు నీకెవ్వరు' సీన్​.. జవాన్లే పెళ్లి పెద్దలు

CRPF soldiers in marriage: ఉత్తర్​ప్రదేశ్​లోని రాయ్​బరేలీలో సరిలేరు నీకెవ్వరు సీన్​ కనిపించింది. ఓ అమర జవాను సోదరి పెళ్లికి సహచర సైనికులు హాజరై వివాహ తంతును పూర్తి చేశారు. పెళ్లి పెద్దలుగా మారి అన్న లేని లోటును తీర్చారు. యూనిఫామ్​లో సైనికులు పెళ్లి పనులు చేస్తుంటే.. బంధువుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Jammu Kashmir encounter: కశ్మీర్​లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మోస్ట్ ​వాంటెడ్​ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. అతడ్ని.. పోలీసులు, పౌరులపై పలు దాడులు చేసిన హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రవాది ఫిరోజ్​ అహ్మద్​గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!

Jio Prepaid Recharge Through Whatsapp: వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఫేస్​బుక్ మాతృ సంస్థ మెటాతో జట్టుకట్టింది జియో. మరోవైపు.. వాట్సాప్ ద్వారా కిరాణా సరకులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జియోమార్ట్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Jadeja Test Retirement: టెస్టు రిటైర్మెంట్​పై జడేజా క్లారిటీ

Jadeja Test Retirement: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు జట్టుకు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించాడు జడ్డూ. ఇప్పుడప్పుడే టెస్టు జట్టును వీడనని పరోక్షంగా చెబుతూ ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓటీటీలో 'కురుప్' సినిమా.. సుశాంత్ 'చిచ్చోరే' చైనాలో రిలీజ్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కురుప్, చిచ్చోరే, బ్రహ్మస్త్ర, హ్యాపీ బర్త్​డే చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.