ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు, 67 మరణాలు

author img

By

Published : Sep 18, 2020, 4:40 PM IST

Updated : Sep 18, 2020, 6:13 PM IST

రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు, 67 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు, 67 మరణాలు

16:39 September 18

నేటి కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 74వేల 710 మందికి పరీక్షలు చేయగా... 8వేల 96 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 9వేల 558కి చేరింది. కొవిడ్‌ బీభత్సానికి మరో 67 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5 వేల  244కి  చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 5లక్షల 19వేల 891 మంది కోలుకోగా.. ప్రస్తుతం 84వేల 423 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 49.59లక్షల పరీక్షలు నిర్వహించారు.  

జిల్లాల్లో వారీగా కేసులు  

గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యేసి పైగా కేసులు వెలుగుచూశాయి. తూర్పులో అత్యధికంగా 1405, పశ్చిమ గోదావరిలో 1035, చిత్తూరులో 902, ప్రకాశంలో 713, గుంటూరులో 513, శ్రీకాకుళంలో 496, కృష్ణా 487, విజయనగరం 487, నెల్లూరులో 468, అనంతపురంలో 463, కడపలో 419, విశాఖలో 371, కర్నూలులో 337  మందికి కరోనా సోకింది.  

జిల్లాల వారీగా మృతుల సంఖ్య

కడప జిల్లాలో 8, చిత్తూరు7, కృష్ణా7,తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖ జిల్లాల్లో 6, అనంతపురం 5 , నెల్లూరు 5, శ్రీకాకుళం 5 , పశ్చిమగోదావరిలో 4, ప్రకాశం 3 , విజయనగరం 3,  కర్నూలు జిల్లాలో 2 మరణించారు.  

ఇదీచదవండి

ఇంట్లోనే కరోనా టెస్ట్​- గంటలో ఫలితం!

16:39 September 18

నేటి కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 74వేల 710 మందికి పరీక్షలు చేయగా... 8వేల 96 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 9వేల 558కి చేరింది. కొవిడ్‌ బీభత్సానికి మరో 67 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5 వేల  244కి  చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 5లక్షల 19వేల 891 మంది కోలుకోగా.. ప్రస్తుతం 84వేల 423 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 49.59లక్షల పరీక్షలు నిర్వహించారు.  

జిల్లాల్లో వారీగా కేసులు  

గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యేసి పైగా కేసులు వెలుగుచూశాయి. తూర్పులో అత్యధికంగా 1405, పశ్చిమ గోదావరిలో 1035, చిత్తూరులో 902, ప్రకాశంలో 713, గుంటూరులో 513, శ్రీకాకుళంలో 496, కృష్ణా 487, విజయనగరం 487, నెల్లూరులో 468, అనంతపురంలో 463, కడపలో 419, విశాఖలో 371, కర్నూలులో 337  మందికి కరోనా సోకింది.  

జిల్లాల వారీగా మృతుల సంఖ్య

కడప జిల్లాలో 8, చిత్తూరు7, కృష్ణా7,తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖ జిల్లాల్లో 6, అనంతపురం 5 , నెల్లూరు 5, శ్రీకాకుళం 5 , పశ్చిమగోదావరిలో 4, ప్రకాశం 3 , విజయనగరం 3,  కర్నూలు జిల్లాలో 2 మరణించారు.  

ఇదీచదవండి

ఇంట్లోనే కరోనా టెస్ట్​- గంటలో ఫలితం!

Last Updated : Sep 18, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.