ETV Bharat / city

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ దంపతులు - Bezawada Durgamma temple Latest news

స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు... విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Speaker couple visiting Bezawada Durgamma temple
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ దంపతులు
author img

By

Published : Dec 6, 2020, 4:25 PM IST

రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతుల విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి:

'స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో తీర్మానం రాజ్యాంగ విరుద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.