ETV Bharat / city

గోవుల మృతిపై సిట్ విచారణ వేగవతం - death of the cows

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో గోవుల మృతిపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. గోశాలను సందర్శించి వివరాలను, ఆధారాలను సేకరించింది.

సిట్ విచారణ వేగవతం
author img

By

Published : Aug 14, 2019, 10:07 PM IST

సిట్ విచారణ వేగవతం

విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో చోటుచేసుకున్న గోవుల మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. బృంద సభ్యలు ఘటన జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస రావు నేతృత్వంలో సిబ్బంది గోశాలలోని మట్టి నమునా, ఇతర ఆధారాలను సేకరించారు. గోవులు మృతి చెందడానికి ముందు రోజు వాటికి ఎలాంటి ఆహారం పెట్టారన్న అంశాలపై విచారణ చేపట్టారు. దాణా ఎక్కడి నుంచి తెప్పించారన్న దానిపై గోశాల నిర్వాహకులను ప్రశ్నించారు.

సిట్ విచారణ వేగవతం

విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో చోటుచేసుకున్న గోవుల మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. బృంద సభ్యలు ఘటన జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస రావు నేతృత్వంలో సిబ్బంది గోశాలలోని మట్టి నమునా, ఇతర ఆధారాలను సేకరించారు. గోవులు మృతి చెందడానికి ముందు రోజు వాటికి ఎలాంటి ఆహారం పెట్టారన్న అంశాలపై విచారణ చేపట్టారు. దాణా ఎక్కడి నుంచి తెప్పించారన్న దానిపై గోశాల నిర్వాహకులను ప్రశ్నించారు.

ఇదీ చదవండి

హక్కులు కాలరాస్తే... ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

Intro:AP_VJA_79_14_MUPU_GRMALU_MLA_VISIT_AVB_AP10046.....సెంటర్... కృష్ణాజిల్లా..... గుడివాడ.... నాగసింహాద్రి... పొన్..9394450288... కృష్ణానదికి వరద ప్రభావంతో కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పరిధిలోని పాములలంక ,తోడేళ్ల దిబ్బ ,కలింగలంక ,రావి చెట్టు దిబ్బ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి .వరద ప్రవాహానికి కంద ,పసుపు ,చెరకు ,వాణిజ్య పంటలు నీటమునిగాయి .జలదిగ్బంధం లో చిక్కుకున్న లంక గ్రామాలను ఎమ్మెల్యే కైలేఅనిల్ పరామర్శించారు. కృష్ణా నది పాయ అవతల ఉన్న లంక గ్రామాలకు ఎమ్మెల్యే అనిల్ పడవపై నది అవతలకు వెళ్లి బాధితులను పరామర్శించి నీట మునిగిన పంటను పరిశీలించారు. నది అవతల కి వెళ్లే సమయంలో ఎమ్మెల్యే లైఫ్ జాకెట్ దరించక పోవడం తో పోలీసులు కంగారు పడ్డారు....బైట్.... కైలేఅనిల్...పామర్రు ఎంయల్ఎ


Body:కృష్ణా నది వరద ఉధృతితో తోట్లవల్లూరు మండలం పరిధిలోని కృష్ణా నది పాయలో నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్


Conclusion:లైఫ్ జాకెట్ ధరించకుండా పడవపై నది అవతలకు వెళ్ళిన ఎమ్మెల్యే అనిల్ .కంగారు పడిన పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.