కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్లో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు అంతర్గత విచారణ ఆధారంగా చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ ప్రసాద్ను సస్పెండ్ చేసి.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు జోజి, సురేశ్లను వీఆర్లో పంపించారు. ఈ క్రమంలో గన్నవరం పోలీస్ స్టేషన్ను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు.
ఇదీ చూడండి..