ETV Bharat / city

గోవుకు ఘనంగా శీమంతం నిర్వహణ..!

author img

By

Published : Oct 2, 2020, 7:19 PM IST

నెలలు నిండిన ఆవుకు ఘనంగా శీమంతం నిర్వహించారు దాని యజమాని. ఈ ఘటన విజయవాడలో శుక్రవారం జరిగింది.

seemantham performed to a cow
seemantham performed to a cow

విజయవాడ పాత పాయకాపురంలోని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి జానారెడ్డి నివాసంలో గోమాతకు శీమంతం నిర్వహించారు. నెలలు నిండిన ఆవుకు స్థానికులు, మహిళలు ఈ వేడుక నిర్వహించారు. అర్చకుల ద్వారా వస్త్రాలు, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు స్వయంగా వండి తీసుకువచ్చిన చలివిడి, పిండి పదార్థాలు గోవుకు తినిపించారు.

ఇదీ చదవండి

విజయవాడ పాత పాయకాపురంలోని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి జానారెడ్డి నివాసంలో గోమాతకు శీమంతం నిర్వహించారు. నెలలు నిండిన ఆవుకు స్థానికులు, మహిళలు ఈ వేడుక నిర్వహించారు. అర్చకుల ద్వారా వస్త్రాలు, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు స్వయంగా వండి తీసుకువచ్చిన చలివిడి, పిండి పదార్థాలు గోవుకు తినిపించారు.

ఇదీ చదవండి

ఆ హామీ నిలబెట్టుకున్నాను: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.