ETV Bharat / city

కొత్త రాజ్యసభ సభ్యులకు స్థాయీ సంఘాల కేటాయింపు

author img

By

Published : Jul 23, 2020, 8:25 PM IST

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు స్థాయీ సంఘాలు కేటాయించారు. శాఖల వారీగా పార్లమెంటు స్థాయీ సంఘాల్లో సభ్యులుగా నియమించారు.

rajyasabha new members appointed as standing committee members
rajyasabha new members appointed as standing committee members

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను స్థాయీ సంఘం సభ్యులుగా నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం సభ్యుడిగా వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పరిశ్రమల స్థాయీ సంఘం సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను బొగ్గు, ఉక్కుశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.

ఇదీ చదవండి:

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను స్థాయీ సంఘం సభ్యులుగా నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం సభ్యుడిగా వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పరిశ్రమల స్థాయీ సంఘం సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను బొగ్గు, ఉక్కుశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.

ఇదీ చదవండి:

అమరావతి ప్రాంతం మరో నందిగ్రామ్​ కాకుండానే మేల్కోవాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.