ETV Bharat / city

చనిపోతూ మరో ఇద్దరికి అవయవదానం

author img

By

Published : Sep 23, 2019, 5:32 AM IST

బ్రెయిన్ డెడ్ అయిన వృద్ధురాలి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేసి...మరో ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ఘటన విజయవాడలో జరిగింది.

చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు

తాను చనిపోతూ మరో ఇద్దరికి ప్రాణదానం చేసింది ఓ వృద్ధురాలు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 21న గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చేర్పించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. జీవనాధార సంస్థ ద్వారా అవయవాలు దానం చేయడానికి మహిళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని వైద్యులు తెలిపారు.

చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు

తాను చనిపోతూ మరో ఇద్దరికి ప్రాణదానం చేసింది ఓ వృద్ధురాలు. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేక చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఈ నెల 21న గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చేర్పించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. జీవనాధార సంస్థ ద్వారా అవయవాలు దానం చేయడానికి మహిళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని వైద్యులు తెలిపారు.

చనిపోతూ మరో ఇద్దరికీ అవయవదానం చేసిన వృద్ధురాలు
Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_21_ TDP_Prelss_Meet_AVB_AP10004Body:స్క్రిప్ట్ ఇప్పటికే పంపాను పరిశీలించ మనవిConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.