యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇటీవలే ఇద్దరు సిబ్బందికి కొవిడ్ సోకగా.. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
![normal rush in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-28-yadadri-radhi-sadharanam-av-ts10134_28032021124343_2803f_1616915623_400.jpg)