ETV Bharat / city

NIA: నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

author img

By

Published : Feb 25, 2022, 8:42 PM IST

నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. సోదాల్లో భాగంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని వెల్లడించారు. సోదాల్లో భాంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేరళలోనూ సోదాలు నిర్వహించినట్లు ప్రకటించిన ఎన్ఐఏ.. అక్కడ 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని వెల్లడించారు. సోదాల్లో భాంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేరళలోనూ సోదాలు నిర్వహించినట్లు ప్రకటించిన ఎన్ఐఏ.. అక్కడ 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి

దేశంలో ఉగ్రదాడికి భారీ కుట్ర.. 28మంది అనుమానితుల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.