- ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి ఆన్లైన్లో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగం
- రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
- వైద్యురాలు అనితారాణి పిటిషన్పై హైకోర్టులో విచారణ
- ఎస్సీ,ఎస్టీ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న పిటిషన్పై విచారణ
- 182వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు
- కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రులో మోదీ వీడియో కాన్ఫరెన్స్
న్యూస్ టు డే: 16-06-2020
.
news today
- ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి ఆన్లైన్లో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగం
- రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
- వైద్యురాలు అనితారాణి పిటిషన్పై హైకోర్టులో విచారణ
- ఎస్సీ,ఎస్టీ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న పిటిషన్పై విచారణ
- 182వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు
- కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రులో మోదీ వీడియో కాన్ఫరెన్స్