ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 18,561 కరోనా కేసులు, 109 మరణాలు - new corona cases in ap

రాష్ట్రంలో కొత్తగా 18,561 కరోనా కేసులు
new corona cases in ap
author img

By

Published : May 17, 2021, 4:35 PM IST

Updated : May 17, 2021, 6:01 PM IST

16:32 May 17

రాష్ట్రంలో కరోనా కేసులు

హెల్త్ బులిటెన్
హెల్త్ బులిటెన్

కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 109 మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 73 వేల 749 కరోనా పరీక్షలు చేయగా..18 వేల 561 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 17,334 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 2,11,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

జిల్లాల వారీగా మృతులు  

గడచిన 24 గంటల వ్యవధిలో ప.గో. జిల్లాలో అత్యధికంగా 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 10 మంది చొప్పున, తూ.గో., విశాఖ జిల్లాల్లో 9 మంది, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.  

జిల్లాల వారీగా కేసులు  

తూ.గో. జిల్లాలో అత్యధికంగా 3,152, విశాఖ 2,098, అనంతపురం 2,094, గుంటూరు 1,639, చిత్తూరు 1,621, శ్రీకాకుళం 1,287,  నెల్లూరు 1,282, ప.గో.1,185, ప్రకాశం 1,115, విజయనగరం 962, కర్నూలు 915, కడప 815, కృష్ణా 396 కేసులు నమోదయ్యాయి.  

ఇదీచదవండి

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

16:32 May 17

రాష్ట్రంలో కరోనా కేసులు

హెల్త్ బులిటెన్
హెల్త్ బులిటెన్

కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 109 మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 73 వేల 749 కరోనా పరీక్షలు చేయగా..18 వేల 561 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 17,334 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 2,11,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

జిల్లాల వారీగా మృతులు  

గడచిన 24 గంటల వ్యవధిలో ప.గో. జిల్లాలో అత్యధికంగా 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 10 మంది చొప్పున, తూ.గో., విశాఖ జిల్లాల్లో 9 మంది, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.  

జిల్లాల వారీగా కేసులు  

తూ.గో. జిల్లాలో అత్యధికంగా 3,152, విశాఖ 2,098, అనంతపురం 2,094, గుంటూరు 1,639, చిత్తూరు 1,621, శ్రీకాకుళం 1,287,  నెల్లూరు 1,282, ప.గో.1,185, ప్రకాశం 1,115, విజయనగరం 962, కర్నూలు 915, కడప 815, కృష్ణా 396 కేసులు నమోదయ్యాయి.  

ఇదీచదవండి

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

Last Updated : May 17, 2021, 6:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.