ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Feb 22, 2021, 7:05 PM IST

రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినుంచి మరో 71 మంది కోలుకున్నారు. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,339కు చేరింది.

ap corona cases
రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18,257 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 41 మందికి కొవిడ్ పాజిటివ్​గా తెలింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,339కు చేరింది. కొత్తగా 71 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారిసంఖ్య 8.81 లక్షల మందికిపైగా పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో 7,167 మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో కోటి 37 లక్షల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ap corona cases
రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు..

ఇదీ చదవండి: 'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%'

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18,257 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 41 మందికి కొవిడ్ పాజిటివ్​గా తెలింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,339కు చేరింది. కొత్తగా 71 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారిసంఖ్య 8.81 లక్షల మందికిపైగా పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో 7,167 మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో కోటి 37 లక్షల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ap corona cases
రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు..

ఇదీ చదవండి: 'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.