ETV Bharat / city

ముఖ్యమంత్రి కనిపించడం లేదంటూ నారా లోకేశ్​ ట్వీట్​

author img

By

Published : May 9, 2021, 10:59 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపించడం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రజలకు తానున్నానంటూ హామీ ఇచ్చిన జగన్.. ప్రస్తుతం కనిపించడం లేదంటూ విమర్శించారు.

nara lokesh tweet on jagan missing
ముఖ్యమంత్రి కనిపించడం లేదంటూ నారా లోకేశ్​ ట్వీట్​
  • కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, క‌డుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW

    — Lokesh Nara (@naralokesh) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనబడటం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చేతగాని సీఎం జగన్ వల్లనే హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదని ధ్వజమెత్తారు. జ‌నానికి నేనున్నానని హామీ ఇచ్చి.. నేడు క‌నిపించ‌కుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నానని అరిచి చెప్పిన జగ‌న్.. రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణిస్తున్న వారి ఆర్త‌నాదాలు వినిపించుకోవ‌డం లేదని దుయ్యబట్టారు.

  • కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, క‌డుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW

    — Lokesh Nara (@naralokesh) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనబడటం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చేతగాని సీఎం జగన్ వల్లనే హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదని ధ్వజమెత్తారు. జ‌నానికి నేనున్నానని హామీ ఇచ్చి.. నేడు క‌నిపించ‌కుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నానని అరిచి చెప్పిన జగ‌న్.. రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణిస్తున్న వారి ఆర్త‌నాదాలు వినిపించుకోవ‌డం లేదని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

నిజాయతీ, పారదర్శక పాలన అందిస్తా: స్టాలిన్

ఆస్పత్రుల్లో బాధితులకు సౌకర్యాలు అందించాలి: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.