ETV Bharat / city

ఏడేళ్లపాటు చదివితేనే స్థానికత!

వచ్చే నెల 1,8 తేదీల్లో జరిగే గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలకు స్థానికతపై పంచాయతీరాజ్​ శాఖ స్పష్టం చేసింది. వివాహం జరిగన మహిళా అభ్యర్థులకు స్థానికేతరులుగా పరిగణిస్తామని తెలిపింది. అదే విధంగా కేటగిరి-1లోని ఉద్యోగాలకు రాసే పేపర్ తెలుగులోనే ఉంటుందని మిగిలిన కేటగిరిలకు ఆంగ్లభాషలో పరీక్షలు ఉంటాయని వివరించింది. ఫలితాలు 15 రోజుల్లోనే వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

author img

By

Published : Aug 4, 2019, 7:11 AM IST

ఏడేళ్లపాటు చదివిన జిల్లాకే స్థానికత

పదో తరగతికి ముందు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో చదివితే... ఆ జిల్లానే స్థానికత అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు దరఖాస్తు చేసుకునేవారంతా ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను.. ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లాలో స్థానికేతరులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారంతా విధిగా గ్రామస్థాయిలోనే నివాసం ఉండాలని అధికారులు వెల్లడించారు. వచ్చేనెల 1, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించే రాత పరీక్ష ఫలితాలను.. 15 రోజుల్లోనే అధికారులు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు పరీక్ష రాసేవారందరికీ తెలుగులోనే ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తున్నారు. మిగిలిన కేటగిరిల్లోని ఉద్యోగాలకు ఆంగ్లభాషలో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.

must study 7 years in place
ఏడేళ్లపాటు చదివిన జిల్లాకే స్థానికత

పదో తరగతికి ముందు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో చదివితే... ఆ జిల్లానే స్థానికత అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు దరఖాస్తు చేసుకునేవారంతా ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను.. ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లాలో స్థానికేతరులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారంతా విధిగా గ్రామస్థాయిలోనే నివాసం ఉండాలని అధికారులు వెల్లడించారు. వచ్చేనెల 1, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించే రాత పరీక్ష ఫలితాలను.. 15 రోజుల్లోనే అధికారులు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు పరీక్ష రాసేవారందరికీ తెలుగులోనే ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తున్నారు. మిగిలిన కేటగిరిల్లోని ఉద్యోగాలకు ఆంగ్లభాషలో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.

must study 7 years in place
ఏడేళ్లపాటు చదివిన జిల్లాకే స్థానికత

ఇదీ చదవండి :

ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు!

Intro:అధికార బలం..Body:రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖచిత్రం ఫోటో ఉన్న వాహనాన్ని దిగితే భద్రత సిబ్బంది తిరుమల కనిపించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆలస్యంగా వెలుగు చూసింది . సాధారణంగా తిరుమలకు వెళ్లే వాహనాలపై వివాదాలకు ఆస్కారం లేని మతానికి సంబంధించిన చిత్రాలు, అక్షరాలు, రాజకీయ నాయకుల చిత్రాలు, పార్టీ జెండాలు నిషేధం. తితిదే నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చిత్రం ఉన్న వాహనాన్ని అలిపిరి తనిఖీ కేంద్రం భద్రతా సిబ్బంది పరిశీలించకుండా అనుమతించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.