ETV Bharat / city

'సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది'

author img

By

Published : Feb 8, 2020, 12:49 PM IST

సీఏఏ, ఎన్​ఆర్సీలు రాష్ట్రంలో అమలు కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడలో ముస్లిం సంఘాలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా విజయవాడలో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ
సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా విజయవాడలో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ
సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా విజయవాడలో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

సీఏఏ, ఎన్​ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం సంఘాలతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబూరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మల్లాది విష్ణు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ చట్టాలు రాష్ట్రంలో అమలు కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఎన్​ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ రక్తదాన శిబిరం

సీఏఏ, ఎన్​ఆర్సీలకు వ్యతిరేకంగా విజయవాడలో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

సీఏఏ, ఎన్​ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం సంఘాలతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబూరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మల్లాది విష్ణు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ చట్టాలు రాష్ట్రంలో అమలు కాకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఎన్​ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ రక్తదాన శిబిరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.