ETV Bharat / city

కర్నల్​ సంతోష్​బాబు మృతికి సంతాపం

author img

By

Published : Jun 21, 2020, 3:12 PM IST

ఇండో- చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన కర్నల్​ సంతోష్​బాబు, ఇతర భారత జవాన్లకు కృష్ణాజిల్లా నందిగామలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, ఆర్య వైశ్య సంఘాలు అర్పించారు. అమర జవాన్ల మృతికి సంతాపంగా 2 నిమిషాలపాటు మౌనం పాటించారు.

Mourning the death of Amara Jawans at krishna
కృష్ణాలో కర్నల్​ సంతోష్​ బాబు మృతికి సంతాపం

కృష్ణాజిల్లా నందిగామలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, ఆర్య వైస్య సంఘాల ఆధ్వర్యంలో.. ఇటీవలే అమరులైన కర్నల్​ సంతోష్​బాబు, ఇతర భారత జవాన్లకు నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగ్గా... అమర జవాన్ల మృతికి సంతాపంగా 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా నందిగామలో ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, ఆర్య వైస్య సంఘాల ఆధ్వర్యంలో.. ఇటీవలే అమరులైన కర్నల్​ సంతోష్​బాబు, ఇతర భారత జవాన్లకు నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగ్గా... అమర జవాన్ల మృతికి సంతాపంగా 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కరోనా వ్యాప్తి ప్రభావం: కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.