ETV Bharat / city

నేడు విజయవాడకు సీఎం.. రిటెయినింగ్ ​వాల్​ నిర్మాణానికి శుంకుస్థాపన - కృష్ణా నది వరద కష్టాలు న్యూస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. రిటెయినింగ్​ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Jagan to lay stone for retaining wall in vijayawada
Jagan to lay stone for retaining wall in vijayawada
author img

By

Published : Mar 30, 2021, 7:55 PM IST

Updated : Mar 31, 2021, 1:50 AM IST

రూ. 125 కోట్లతో నిర్మించనున్న రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు కృష్ణలంక వాసులు పడుతున్న ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారంగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు.

ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి సీఎం చేరుకుంటారు.

రూ. 125 కోట్లతో నిర్మించనున్న రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు కృష్ణలంక వాసులు పడుతున్న ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారంగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు.

ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి సీఎం చేరుకుంటారు.

ఇదీ చదవండి:

మయన్మార్​లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే

Last Updated : Mar 31, 2021, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.