జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఎంఎం. రత్నం ఎస్. రాధాకృష్ణ, దిల్రాజు, నవీన్ ఎర్నేని, బండ్ల గణేష్ కలిసి ఈ విరాళాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాశ్, నిర్మాత ఎ. దయాకర్ రావు పాల్గొన్నారు.
పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళమందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఎంఎం. రత్నం ఎస్. రాధాకృష్ణ, దిల్రాజు, నవీన్ ఎర్నేని, బండ్ల గణేష్ కలిసి ఈ విరాళాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాశ్, నిర్మాత ఎ. దయాకర్ రావు పాల్గొన్నారు.