ETV Bharat / city

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్​తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళమందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు.

author img

By

Published : Feb 13, 2021, 11:53 AM IST

Huge donation for the construction of Rama Mandir inspired by Pawan
పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఎంఎం. రత్నం ఎస్​. రాధాకృష్ణ, దిల్​రాజు, నవీన్​ ఎర్నేని, బండ్ల గణేష్ కలిసి ఈ విరాళాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్కొండ బాఘ్​ సంఘ్​ చాలక్ డా. వేదప్రకాశ్, నిర్మాత ఎ. దయాకర్​ రావు పాల్గొన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 54.51 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఎంఎం. రత్నం ఎస్​. రాధాకృష్ణ, దిల్​రాజు, నవీన్​ ఎర్నేని, బండ్ల గణేష్ కలిసి ఈ విరాళాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే విరాళం ఇచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్కొండ బాఘ్​ సంఘ్​ చాలక్ డా. వేదప్రకాశ్, నిర్మాత ఎ. దయాకర్​ రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 8.30 గంటలకు ఓటింగ్ శాతం ఎంతంటే..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.