ETV Bharat / city

అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోం మంత్రి సుచరిత

author img

By

Published : Feb 8, 2021, 9:14 PM IST

హోం మంత్రి మేకతోటి సుచరిత విజయవాడలో అభివృద్ధి చేసిన పార్కులను ప్రారంభించారు. తమ ప్రభుత్వం నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పారు.

home minister in vijayawada
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో హోం మంత్రి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్​నగర్​ పాయికాపురం ప్రాంతంలో రూ.90 లక్షల వ్యవయంతో అభివృద్ధి చేసిన రెండు పార్కులను, విజయవాడ- నూజివీడు రహదారిలో సెంట్రల్ లైటింగ్​ను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విజయవాడ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గత ప్రభుత్వంతో పోల్చితే అభివృద్ధికి తామ ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగరాన్ని సుందరీకరణ చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్​నగర్​ పాయికాపురం ప్రాంతంలో రూ.90 లక్షల వ్యవయంతో అభివృద్ధి చేసిన రెండు పార్కులను, విజయవాడ- నూజివీడు రహదారిలో సెంట్రల్ లైటింగ్​ను హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. విజయవాడ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గత ప్రభుత్వంతో పోల్చితే అభివృద్ధికి తామ ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగరాన్ని సుందరీకరణ చేస్తోందన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్నదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.