ETV Bharat / city

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి

author img

By

Published : Jan 4, 2021, 8:17 PM IST

బదిలీపై సిక్కిం వెళ్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి.. సతీసమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయాధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

highcourt cj justice jkmaheshwari transferred to sikkim visits vijayawada durga temple
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి

బదిలీపై సిక్కిం వెళ్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎంవీ.సురేష్​బాబు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేసి.. ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

బదిలీపై సిక్కిం వెళ్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎంవీ.సురేష్​బాబు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేసి.. ఆశీర్వదించారు.

ఇదీ చదవండి:

జస్టిస్‌ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల ఘన వీడ్కోలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.