బదిలీపై సిక్కిం వెళ్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎంవీ.సురేష్బాబు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేసి.. ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: