ETV Bharat / city

ముస్లింలకు గవర్నర్ బిశ్వభూషణ్​ శుభాకాంక్షలు

author img

By

Published : May 24, 2020, 12:45 PM IST

ముస్లింలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరారు.

governer bishwa bhushan ramzan wishes to muslims
governer bishwa bhushan ramzan wishes to muslims

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా రంజాన్​ను అభివర్ణించారు.

కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా రంజాన్​ను అభివర్ణించారు.

కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

అదిరిపోయే డిస్కౌంట్లతో 'జియో మార్ట్​' వచ్చేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.