ETV Bharat / city

ఫైబర్‌నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంపు

ఫైబర్​నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో కనెక్షన్​కు రూ.50 పెరగనున్నాయి. పన్నులు కాకుండా రూ.204కు కనెక్షన్ నెలవారి ఛార్జీ పెరగనుంది. 10 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. నష్టాల భయంతోనే కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఫైబర్‌నెట్ సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది.

author img

By

Published : Mar 5, 2020, 8:35 PM IST

fibernet charges hike
fibernet charges hike

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.