ETV Bharat / city

బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసేయండి : విద్యాశాఖ మంత్రి

వర్షాల దృష్ట్యా బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Aug 4, 2019, 1:18 PM IST

Updated : Aug 4, 2019, 1:42 PM IST

వర్షాలకు పాఠశాలలు జాగ్రత్త - విద్యాశాఖ మంత్రి

వర్షాలపై ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల దృష్ట్యా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని సూచించారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీలను అప్రమత్తం చేయాలన్నారు.

ఇదీ చదవండి

వర్షాలపై ఉన్నతాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల దృష్ట్యా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బలహీనంగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని సూచించారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీలను అప్రమత్తం చేయాలన్నారు.

ఇదీ చదవండి

ట్రెండ్ మారినా...ఫ్రెండ్​ మారడు!

Intro:ap_atp_57_18_road accident_one dead_av_c10
date:18-05-2019
center:penu konda
contributor:c.a.naresh
cell910020922
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ లారీ ఢీకొన్న సంఘటనలో చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు శనివారం ఉదయం ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను లారీ ఢీకొంది ప్రమాదంలో గోరంట్ల మండలం మల్లేపల్లికి చెందిన షఫీ మృతి చెందారు ఈ సంఘటనపై గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

వీడియోలు ఎఫ్.టి.పి లో పంపడం జరిగింది గమనించగలరు


Body:ap_atp_57_18_road accident_one dead_av_c10


Conclusion:9100020922
Last Updated : Aug 4, 2019, 1:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.