ETV Bharat / city

సీఎం జగన్​ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అజేంద్ర బహదూర్ సింగ్

author img

By

Published : Aug 3, 2021, 7:11 PM IST

సీఎం జగన్​ను తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్​ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. ఇరువురు పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.

cm jagan
సీఎం జగన్​ను కలిసిన నావి ఉన్నతాధికారి అజేంద్ర బహదూర్ సింగ్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.

ఇదీ చదవండి

MLA ROJA: డప్పుకొట్టిన ఎమ్మెల్యే రోజా..ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.