ETV Bharat / city

NAMA: తెరాస ఎంపీ నామాకు ఈడీ స‌మ‌న్లు

author img

By

Published : Jun 16, 2021, 6:10 PM IST

బ్యాంకు రుణాల‌ మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో తెరాస లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స‌మన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అందులో పేర్కొంది. నామాతో పాటు మ‌ధుకాన్ కేసులో నిందితులంద‌రికీ ఈడీ స‌మ‌న్లు పంపింది.

nama
nama

తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ తాఖీదులు పంపింది.

మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలు, హార్డ్‌డిస్క్‌లను విశ్లేషిస్తున్న ఈడీ బృందాలు.. విచారణకు హాజరుకావాలని నామాకు సమన్లు పంపింది.

తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ తాఖీదులు పంపింది.

మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలు, హార్డ్‌డిస్క్‌లను విశ్లేషిస్తున్న ఈడీ బృందాలు.. విచారణకు హాజరుకావాలని నామాకు సమన్లు పంపింది.

ఇదీ చదవండి: పెట్రో కెమికల్ కారిడార్‌కు కేంద్రం సానుకూలంగా ఉంది: గౌతంరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.