విజయవాడ రాజరాజేశ్వరిపేట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట-విజయవాడ సెక్షన్ గూడ్స్ రైలు బొగ్గుతో వెళుతున్న సమయంలో పట్టాలు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పందించిన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చదవండీ... 'అవినీతికి పాల్పడే ఉద్యోగులు తీరు మార్చుకోవాలి'