ETV Bharat / city

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: ఎల్వీ సుబ్రమణ్యం

author img

By

Published : Oct 2, 2019, 5:50 PM IST

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అందరూ తరిమికొట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం

మహాత్ముని అడుగుజాడల్లో దేశాన్ని నడిపించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా మైదానంలో పర్యావరణ కాలుష్యంపై గీసిన పలు చిత్రాలను కలెక్టర్ ఇంతియాజ్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్​తో కలిసి పరిశీలించారు. ప్లాస్టిక్​ను విడనాడి అందరూ చేతి సంచులు వాడాలని నగరవాసులకు సూచించారు. క్విట్ ప్లాస్టిక్ అనే నినాదంతో...విద్యార్థులు, నగరవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా క్రెడాయ్, నారెడ్​కో అందించిన నార, వస్త్ర సంచులను సీఎస్ ప్రదర్శించారు.

ఇవీ చూడండి-ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం

మహాత్ముని అడుగుజాడల్లో దేశాన్ని నడిపించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా మైదానంలో పర్యావరణ కాలుష్యంపై గీసిన పలు చిత్రాలను కలెక్టర్ ఇంతియాజ్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్​తో కలిసి పరిశీలించారు. ప్లాస్టిక్​ను విడనాడి అందరూ చేతి సంచులు వాడాలని నగరవాసులకు సూచించారు. క్విట్ ప్లాస్టిక్ అనే నినాదంతో...విద్యార్థులు, నగరవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా క్రెడాయ్, నారెడ్​కో అందించిన నార, వస్త్ర సంచులను సీఎస్ ప్రదర్శించారు.

ఇవీ చూడండి-ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం

Intro:kit 736

ap_vja_49_02_avanigadda_gramachachivalayam_prarambainchinaMLA_avb_ap10044

కృష్ణా జిల్లా , అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభించిన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు

పల్లెటూర్లే పట్టుకొమ్మలని గాంధీజీ అన్న మాటలు ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనివల్ల ఆయా గ్రామాల్లోనే పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయని వారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామ వాలంటీర్లకు అప్పజెప్పిన విధులు సక్రమంగా నిర్వహించాలని, వాలేంటర్ వ్యవస్థలో అవినీతి అనే మాట రాకూడదని ఆయన అన్నారు

అవనిగడ్డ నియోజకవర్గం లో విద్యుత్ కోతలు ఉన్నమాట నిజమేనని గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి అన్నారు.

వాయిస్ బైట్స్

సింహాద్రి రమేష్ బాబు





Body:కృష్ణా జిల్లా , అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభించిన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు


Conclusion:కృష్ణా జిల్లా , అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభించిన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.