ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరైన సీఆర్​డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్​

author img

By

Published : Mar 19, 2021, 7:04 PM IST

గతంలో సీఆర్​డీఏ కమిషనర్​గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్.. విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో గంటన్నర సేపు అధికారులు ఆయనను విచారించారు.

crda ex commissioner cherukuri sridhar attended cid investigation in vijayawada
విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన సీఆర్​డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్​

అమరావతి అసైన్డ్ భూముల కేసులో.. సీఐడీ ఎదుట చెరుకూరి శ్రీధర్‌ హాజరయ్యారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో గంటన్నర సేపు అధికారులు విచారణ జరిపారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల హెచ్‌ఆర్‌డీ సెంటర్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి:

అమరావతి అసైన్డ్ భూముల కేసులో.. సీఐడీ ఎదుట చెరుకూరి శ్రీధర్‌ హాజరయ్యారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో గంటన్నర సేపు అధికారులు విచారణ జరిపారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల హెచ్‌ఆర్‌డీ సెంటర్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలోని రాజ్యాంగ ఉల్లంఘనలు రాష్ట్రపతికి వివరించా: ఎంపీ రఘురామ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.