ETV Bharat / city

కళలతో కళకళలాడుతున్న విజయవాడ ప్రభుత్వ పాఠశాల....

ప్రభుత్వ పాఠశాలలు నూతన విధానానికి నాంది పలుకుతున్నాయి. కొత్త కొత్త కళలతో విద్యార్థలలో నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.దీనికి ఉదాహరణ.... విజయవాడలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల...

author img

By

Published : Jul 6, 2019, 6:54 AM IST

శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినీలు

కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించేందుకు, నేటి తరం విద్యార్థులకు ప్రాచీన కళల గురించి అవగాహన కల్పించేందుకు క్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కృషి చేస్తోంది. కళాకారులతో వివిధ రకాల ఉత్పత్తులు తయారీ ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను ఆయా వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ కల్పిస్తోంది. విజయవాడ పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వెదురు బుట్టల తయారీ పై కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం లోని 5 ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ సుజాత తెలిపారు.

శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినీలు

ఇదీ చూడండికుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు జులై 17న

కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించేందుకు, నేటి తరం విద్యార్థులకు ప్రాచీన కళల గురించి అవగాహన కల్పించేందుకు క్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కృషి చేస్తోంది. కళాకారులతో వివిధ రకాల ఉత్పత్తులు తయారీ ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను ఆయా వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ కల్పిస్తోంది. విజయవాడ పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వెదురు బుట్టల తయారీ పై కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం లోని 5 ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ సుజాత తెలిపారు.

శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినీలు

ఇదీ చూడండికుల్​భూషణ్​ జాదవ్​ కేసులో తీర్పు జులై 17న

Intro:ap_vja_29_05_ncc_kamandar_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు మార్కెట్ యార్డ్ నందు 8 ఆంధ్ర ఎయిర్ ఎన్సిసి క్యాంప్ కొనసాగుతుంది కల్నల్ కె వి శ్రీనివాస్ గ్రూప్ kamandar కాకినాడ నూజివీడు క్యాంపు ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలటరీ ఉద్యోగ విధివిధానాలను విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ముఖ్య లక్ష్యం అన్నారు దేశ సరిహద్దుల్లో రక్షణ కవచంలా నిలబడటం మరియు యుద్ధ సమయంలో సైన్యం పాత్ర గురించి విద్యార్థులకు వివరించడం చేస్తున్నట్లు చెప్పారు రైఫిల్ షూటింగ్ కవాతు ఇతర సైనిక విధులను సవివరంగా విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు త్వరలో విమాన విన్యాసాలు యుద్ధ విమానాల పనితీరును విద్యార్థులకు చెప్పడం జరుగుతుందని అన్నారు. బైట్స్ 1) కల్నల్ కె వి శ్రీనివాస్ గ్రూప్ కమాండర్ కాకినాడ. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు 810 ఫోన్ నెంబరు. 8008020314)


Body:నూజివీడు లో ఎం సి సి క్యాంప్


Conclusion:నూజివీడు లో ఎం సి సి క్యాంప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.