కేవలం 3 వేలమందే కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతోందని.. సీపీఐ రామకృష్ణ అన్నారు. ఏటా మేలో జరిగే సాధారణ మరణాల కంటే 400 శాతం అధికంగా ఉందన్నారు. కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Death Rate in AP: 'సగటు'ను మించిన మరణాలు.. గత నెలలో ఏకంగా రెండు రెట్లు!