ETV Bharat / city

వెన్నెలకంటి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు - వెన్నెలకంటి మరణ వార్త

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Chandrababu condolence the death of Vennelakanti
వెన్నెలకంటి మృతి పై సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు
author img

By

Published : Jan 5, 2021, 10:52 PM IST

సినీ గేయ రచయిత వెన్నెలకంటి మృతి తెలుగు సాహితీలోకానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 300 సినిమాల్లో.. 2 వేలకు పైగా పాటలు రాశారని గుర్తుచేశారు. ఆయన మృతితో గొప్ప రచయితను కోల్పోయామన్న చంద్రబాబు.. వెన్నెలకంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇదీ చదవండి:

సినీ గేయ రచయిత వెన్నెలకంటి మృతి తెలుగు సాహితీలోకానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 300 సినిమాల్లో.. 2 వేలకు పైగా పాటలు రాశారని గుర్తుచేశారు. ఆయన మృతితో గొప్ప రచయితను కోల్పోయామన్న చంద్రబాబు.. వెన్నెలకంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇదీ చదవండి:

'విగ్రహాల ధ్వంసం ఘటనకు కారకులైనా వారిని కఠినంగా శిక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.