ETV Bharat / city

ఇది ఆరంభమే... పోరాటాలు ఆగవు: చంద్రబాబు

అసెంబ్లీ ఆవరణ బయట నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాసనసభకు తెదేపా ర్యాలీగా వెళ్లింది.  ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు.

author img

By

Published : Jul 25, 2019, 10:50 AM IST

సభకు ర్యాలీ గా వెళ్లిన తెదేపా

శాసనసభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. తనను తిట్టేందుకే అధికార పార్టీ సభ్యులు ఆసక్తి చూపిస్తున్నారని... అలాంటి వారికే మైక్‌ దొరుకుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణ బయట నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాసనసభకు తెదేపా ర్యాలీగా వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. తెదేపా శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని... ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని చంద్రబాబు అన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని... ఇది ఆరంభం మాత్రమే అని చంద్రబాబు హెచ్చరించారు.

సభకు ర్యాలీ గా వెళ్లిన తెదేపా

శాసనసభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. తనను తిట్టేందుకే అధికార పార్టీ సభ్యులు ఆసక్తి చూపిస్తున్నారని... అలాంటి వారికే మైక్‌ దొరుకుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణ బయట నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాసనసభకు తెదేపా ర్యాలీగా వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. తెదేపా శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని... ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని చంద్రబాబు అన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని... ఇది ఆరంభం మాత్రమే అని చంద్రబాబు హెచ్చరించారు.

సభకు ర్యాలీ గా వెళ్లిన తెదేపా

ఇదీ చదవండి

సభను నడిపించేది స్పీకరా? ముఖ్యమంత్రా?'

Intro:స్టూడెంట్ కష్టాలుBody:యాంకర్ వాయిస్ :- ఇది విద్యార్థుల వసతి వ్యధ .ఎక్కడెక్కడి నుంచో చదువుకోవాలనే తపనతో వచ్చిన విద్యార్థులకు వసతి గృహంలో సమస్యలు సుడిగుండాలు గా వెంటాడుతున్నాయి. బాత్రూంలు లేవు, ఫ్యాన్లు లేవు, కనీసం స్నానం చేయాలన్న కులాయిలు లేవు . మరి చదివేలా సాగాలి.అక్కడ చదివే విద్యార్థులంతా పేద పిల్లలు పైగా పెద్ద తరగతి పిల్లలు పాలిటెక్నిక్, ఇంటర్ ,డిగ్రీ ,ఐ టి ఐ, కోర్సులు చేస్తున్నవారు. వీరంతా ఉంటున్నది మున్సిపాలిటీ నడిబొడ్డులో ఉన్న భవనం కనీస సౌకర్యాలు లేని అద్దె భవనం. విద్యార్థులు స్నానం చేయాలంటే బయట వీధిలోఉన్న చేతిపంపును ఆశ్రయించాల్సిందే. అందుకోసం సిగ్గుతో విద్యార్థులంతా రాత్రి పూట మాత్రమే స్నానం చేస్తారు. వసతి గృహ గదుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్యాన్ లేకపోవడం తో విద్యార్థులు దోమల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. అయినా విద్యార్థుల అగచాట్లు ఎవరికీ పట్టదు. వసతి గృహంలో సరైన వసతులు లేక బాధలు భరించలేక చాలా మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసి వెళ్ళిపోయారు.

వాయిస్ ఓవర్ :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో పాలిటెక్నిక్ ఇంటర్ డిగ్రీ ఐటిఐ చదువుతున్న బిసి విద్యార్థుల కోసం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను అందుబాటులోకి తెచ్చారు కానీ ఆరంభశూరత్వం గానే ప్రారంభించడమే అద్దె భవనంలో ప్రారంభించి మమ అనిపించారు అధికారులు . భవనం పై కప్పంతా పెచ్చు లూడుతూ కూలిపోయే అవసాన దశలో ఉన్న భవనంలో ఎక్కడపడితే అక్కడ అ గోడల నుంచి బయటికి వచ్చిన విద్యుత్ వైర్లతో షాక్ కొడుతుందని విద్యార్థులు చెబుతున్నారు . ఒక్క గదిలో కూడా సీలింగ్ ఫ్యాన్ లేకపోవడంతో దోమల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు విద్యార్థులు. కనీస నీటి సౌకర్యం కూడా లేని ఆ వసతి గృహంలో విద్యార్థులు తరగతుల కి వెళ్ళాలంటే ఉదయం ముఖం మాత్రమే కడుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి. దారుణంగా ఉన్న వసతి గృహంలో విద్యార్థులకు చదువు ఎక్కాలంటే గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో చదువు సంగతి దేవుడెరుగు ప్రాణం ఉంటే ఏదైనా చేసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులతో పారిపోతున్నారు. పెద్ద పిల్లలు ఉన్న వసతిగృహాన్ని వెంటనే పరిశీలించి మాకు సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.పోన్ నెం 9866307534. ఈ టివి కి కూడ వాడగలరు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.