ETV Bharat / city

మోదీ పర్యటనలో.. తెదేపా అధికార ప్రతినిధిగా అచ్చెన్నాయుడు

author img

By

Published : Jun 30, 2022, 1:50 PM IST

KISHAN REDDY LETTER TO CBN: తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి లేఖ రాశారు. జులై 4న ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి తెదేపా నుంచి ప్రతినిధిని పంపాలని లేఖలో పేర్కొన్నారు.

KISHAN REDDY LETTER
KISHAN REDDY LETTER

KISHAN REDDY LETTER TO CBN: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి తెదేపా నుంచి ప్రతినిధిని పంపాలని లేఖలో పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆహ్వన లేఖను రాశారు. అలాగే చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు. చంద్రబాబు సూచనల మేరకు తెదేపా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

KISHAN REDDY LETTER TO CBN: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి తెదేపా నుంచి ప్రతినిధిని పంపాలని లేఖలో పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆహ్వన లేఖను రాశారు. అలాగే చంద్రబాబుకు ఫోన్ చేసి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు. చంద్రబాబు సూచనల మేరకు తెదేపా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.