ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతలకు.. పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు: కేంద్రం

author img

By

Published : Apr 4, 2022, 4:51 PM IST

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబే లోక్​సభలో స్పష్టం చేశారు. 4 అంశాలపై వివరాలు కోరుతూ రాష్ట్రానికి 2 లేఖలు రాశామని.. అయితే రాష్ట్రం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు
రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత అనుమతుల్లో సవరణలు కోరుతూ ముఖ్యమంత్రి జగన్​ నుంచి 3 లేఖలు అందినట్లు కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 4 అంశాలపై వివరాలు కోరుతూ రాష్ట్రానికి 2 లేఖలు రాశామని.. కానీ, రాష్ట్రం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్రమంత్రి తెలిపారు.

రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత అనుమతుల్లో సవరణలు కోరుతూ ముఖ్యమంత్రి జగన్​ నుంచి 3 లేఖలు అందినట్లు కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 4 అంశాలపై వివరాలు కోరుతూ రాష్ట్రానికి 2 లేఖలు రాశామని.. కానీ, రాష్ట్రం నుంచి ఇంకా సరైన జవాబు రాలేదని కేంద్రమంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: New Districts: రాష్ట్రంలో 13 నుంచి 26కు పెరిగిన జిల్లాలు.. ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.