హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జహంగీర్ డెయిరీ ఫామ్లో గేదె పాలను సిబ్బంది పిండారు. అనంతరం ఎంగిలి చేసి.. పాలలో గేదె తాగే నీళ్లను కలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జహంగీర్ డెయిరీ ఫామ్ యజమానిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
'సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు' - Hyderabad news
పాలను కల్తీ చేసిన డెయిరీ ఫామ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఇది చూసిన పోలీసులు డెయిరీ ఫామ్ యాజమానిపై కేసునమోదు చేశారు.
!['సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు' 'సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8468598-475-8468598-1597765657448.jpg?imwidth=3840)
'సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు'
హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జహంగీర్ డెయిరీ ఫామ్లో గేదె పాలను సిబ్బంది పిండారు. అనంతరం ఎంగిలి చేసి.. పాలలో గేదె తాగే నీళ్లను కలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జహంగీర్ డెయిరీ ఫామ్ యజమానిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
'సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు'
'సోషల్ మీడియాలో వైరల్ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు'