ETV Bharat / city

కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే

author img

By

Published : Mar 12, 2020, 9:43 AM IST

రోజు రోజుకి కరోనా వైరస్​ వ్యపిస్తున్నందున వైద్యశాఖ ఇంటింటి సర్వే ప్రారంభించింది. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏన్​ఎంలు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారు. నిన్న మొదలైన సర్వే నేడూ కొనసాగనుంది. కరోనా నిర్ధరణ జరిగిన వారి ఖర్చులను ఆరోగ్య శ్రీ ద్వారా భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసింది. టోల్‌ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజల సందేహాలు తీరుస్తున్నామని కంట్రోల్‌ రూమ్ ఇన్‌ఛార్జి డాక్టర్‌ సావిత్రి తెలిపారు.

carona survey ina andhra pradesh
కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే
కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే

కరోనా భయం: రెండో రోజు ఇంటింటి సర్వే

ఇదీ చదవండి : నేటి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టు పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.