విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలకు బయో మెట్రిక్ విధానాన్ని తీసివేయాలని కోరారు. 15 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: