ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి జిల్లా స్థాయిలో టెండర్ కమిటీలు

author img

By

Published : Jan 29, 2021, 3:08 PM IST

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణంలో భాగంగా.. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కలెక్టర్ ఛైర్మన్​గా జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి కార్యచరణ
వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి కార్యచరణ

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీచదవండి

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీచదవండి

ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్​కు ఎస్‌ఈసీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.