ETV Bharat / city

ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ.. అనిశా కోర్టు అనుమతి!

author img

By

Published : May 4, 2021, 6:06 PM IST

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్... ప్రైవేట్‌ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స తీసుకునేందుకు అనిశా కోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలంటూ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

acb court orders to private hospital treatment for Sangam Dairy MD
ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కొవిడ్ బారిన పడిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు అనిశా కోర్టు అనుమతినిచ్చింది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు.. ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులను ఆదేశించింది. నిన్న కొవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కొవిడ్ బారిన పడిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు అనిశా కోర్టు అనుమతినిచ్చింది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు.. ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులను ఆదేశించింది. నిన్న కొవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్​కు కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.