ETV Bharat / city

ప్రధాన వార్తలు @9PM

...

author img

By

Published : Dec 1, 2020, 9:01 PM IST

9pm top news
ప్రధాన వార్తలు @9PM
  • ఫిబ్రవరిలో ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్
    పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
    రేపు ఏపీ - అమూల్ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పాడిరైతులతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంటి కోసం పేదలకు కనీసం 2సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు
    వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ముగిసిన జీహెచ్​ఎంసీ పోలింగ్..
    పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్‌ ఓటర్లు తీర్పును బ్యాలెట్‌బాక్సులో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 36.76 శాతం పోలింగ్​ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 12 గంటల్లో తుపాన్ బలపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో
    రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరాలేదు. దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో సుదీర్ఘంగా సమావేశమైనప్పటికీ.. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​లో స్పుత్నిక్​-వీ టీకా ట్రయల్స్​ షురూ
    రష్యా రూపొందించిన స్పుత్నిక్​-వీ టీకా క్లినికల్​ ట్రయల్స్​ భారత్​లో ప్రారంభమయ్యాయి. డా. రెడ్డీస్​, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సంయుక్తంగా ఈ ప్రయోగాలు చేపట్టాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
    నవంబర్​లో జీఎస్​టీ వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?
    ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దీంతో జట్టు కూర్పుతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రేపు (బుధవారం) తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​లో బౌలింగ్​లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుర్రంపై అఖిల్​.. 'డయల్​ 100' అంటున్న మనోజ్​
    టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్​ తన పెంపుడు గుర్రంపై సరదాగా స్వారీ చేస్తున్నారు. గుర్రం స్వారీతో రోజును ప్రారంభించడం బాగుంటుందని ఇన్​స్టాలో వీడియో షేర్​ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫిబ్రవరిలో ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్
    పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
    రేపు ఏపీ - అమూల్ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పాడిరైతులతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇంటి కోసం పేదలకు కనీసం 2సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు
    వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ముగిసిన జీహెచ్​ఎంసీ పోలింగ్..
    పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్‌ ఓటర్లు తీర్పును బ్యాలెట్‌బాక్సులో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 36.76 శాతం పోలింగ్​ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
    ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 12 గంటల్లో తుపాన్ బలపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో
    రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరాలేదు. దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో సుదీర్ఘంగా సమావేశమైనప్పటికీ.. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​లో స్పుత్నిక్​-వీ టీకా ట్రయల్స్​ షురూ
    రష్యా రూపొందించిన స్పుత్నిక్​-వీ టీకా క్లినికల్​ ట్రయల్స్​ భారత్​లో ప్రారంభమయ్యాయి. డా. రెడ్డీస్​, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సంయుక్తంగా ఈ ప్రయోగాలు చేపట్టాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
    నవంబర్​లో జీఎస్​టీ వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?
    ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దీంతో జట్టు కూర్పుతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రేపు (బుధవారం) తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​లో బౌలింగ్​లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుర్రంపై అఖిల్​.. 'డయల్​ 100' అంటున్న మనోజ్​
    టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్​ తన పెంపుడు గుర్రంపై సరదాగా స్వారీ చేస్తున్నారు. గుర్రం స్వారీతో రోజును ప్రారంభించడం బాగుంటుందని ఇన్​స్టాలో వీడియో షేర్​ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.