ETV Bharat / city

కొత్తగా 663 కరోనా కేసులు.. 7 వేలు దాటిన మెుత్తం మృతులు

author img

By

Published : Dec 2, 2020, 8:53 PM IST

రాష్ట్రంలో కొత్తగా 663 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 7 మంది మృతి చెందారు.

కొత్తగా 663 కరోనా కేసులు.. 7 వేలు దాటిన మెుత్తం మృతులు
కొత్తగా 663 కరోనా కేసులు.. 7 వేలు దాటిన మెుత్తం మృతులు

కొత్తగా 663 కరోనా కేసులతో ఏపీలో మెుత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,69,412 చేరింది. మెుత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి తాజాగా మరో 1,159 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న మెుత్తం బాధితుల సంఖ్య 8.55 లక్షల మందికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,924 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 56,988 కరోనా పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి:

కొత్తగా 663 కరోనా కేసులతో ఏపీలో మెుత్తం వైరస్ బాధితుల సంఖ్య 8,69,412 చేరింది. మెుత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి తాజాగా మరో 1,159 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న మెుత్తం బాధితుల సంఖ్య 8.55 లక్షల మందికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,924 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 56,988 కరోనా పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు 1,01,66,696 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి:

'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.