ఏసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించాలని డీజీపీని కోరాం. శవపరీక్ష నివేదిక వచ్చాక మరింత సమాచారం వస్తుంది. ఇప్పటికే ప్రైవేట్ హోమ్లపై దృష్టిపెట్టాం. ప్రైవేట్ హోమ్లను అంగన్వాడీ టీచర్లు పరిశీలించాలని సూచించాం. ప్రైవేట్ హోమ్లపై పర్యవేక్షణ పెంచాం. 429 ప్రైవేట్ హోమ్లలో 14 వేల మంది పిల్లలున్నారు. భవిష్యత్తులో ఇలాటి ఘటనలు జరగకుండా చూస్తాం - దివ్య దేవరాజన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనర్.
ఇదీ చూడండి