ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

author img

By

Published : Nov 30, 2020, 9:30 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్‌బీఐ ఛైర్మ‌న్‌ దినేష్ కుమార్ ఖారా, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ రావు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, భూపేంద్ర యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు.

vip's visit tirumala
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎస్‌బీఐ ఛైర్మ‌న్‌ దినేష్ కుమార్ ఖారా, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ రావు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, భూపేంద్ర యాదవ్ స్వామి సేవలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి... తీర్థప్రసాదాలను అందజేశారు. తితిదే డిపాజిట్లపై వీలైనంత వరకు వడ్డీని పెంచేందుకు కృషి చేస్తామని ఎస్‌బీఐ ఛైర్మ‌న్‌ దినేష్ కుమార్ ఖారా అన్నారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎస్‌బీఐ ఛైర్మ‌న్‌ దినేష్ కుమార్ ఖారా, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ రావు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, భూపేంద్ర యాదవ్ స్వామి సేవలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి... తీర్థప్రసాదాలను అందజేశారు. తితిదే డిపాజిట్లపై వీలైనంత వరకు వడ్డీని పెంచేందుకు కృషి చేస్తామని ఎస్‌బీఐ ఛైర్మ‌న్‌ దినేష్ కుమార్ ఖారా అన్నారు.

ఇదీ చదవండి: కల్లంలో తడిసిన ధాన్యం...కళ్లలో కన్నీళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.