ETV Bharat / city

సెలవులతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, పరీక్ష ఫలితాలు విడుదల వంటి తదితర కారణాలతో..భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికై వస్తున్నారు.

author img

By

Published : Apr 15, 2019, 8:24 AM IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది.

భక్తులతో తిరుమల రద్దీగా మారింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటర మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా... టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న శ్రీవారిని నిన్న 87వేల 273 మంది భక్తులు దర్శించుకున్నారు.హుండీ ఆదాయం 3కోట్ల 6 లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులతో తిరుమల రద్దీగా మారింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటర మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా... టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న శ్రీవారిని నిన్న 87వేల 273 మంది భక్తులు దర్శించుకున్నారు.హుండీ ఆదాయం 3కోట్ల 6 లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి -ఓటు పండుగకు వచ్చిన వారు తిరుగు పయనం..!

Intro:AP_TPT_33_14_theft_av_c4 శ్రీకాళహస్తిలో భారీ చోరీ


Body:శ్రీకాళహస్తిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ లో విశ్రాంత ఉద్యోగి అనంత చారి ఇంటిలో చోరీ గురైన ఘటన ఇవాళ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశారు. అందుబాటులో ఉన్న 1.65 లక్షల నగదు, ఏటీఎం కార్డులను చోరీ చేశారు .సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Conclusion:శ్రీకాళహస్తి చోరీ ,ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం,8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.