తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సాధారణ సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72 వేల 907 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 25వేల 283 మంది భక్తులు సమర్పించారు. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 4కోట్ల 38 లక్షలుగా ఆలయ అధికారులు వెల్లడించారు.
72వేల మందికి నిన్న శ్రీనివాసుడి దర్శన భాగ్యం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సాధారణ సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72 వేల 907 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 25వేల 283 మంది భక్తులు సమర్పించారు. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 4కోట్ల 38 లక్షలుగా ఆలయ అధికారులు వెల్లడించారు.
sample description