ETV Bharat / city

కరోనా సోకిన గర్భిణికి ప్రసవం.. మగబిడ్డ జననం

author img

By

Published : Jun 9, 2020, 10:18 PM IST

కరోనా సోకిన గర్భిణి.. తిరుపతిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్​ మహిళ
మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్​ మహిళ

తిరుపతి ఆస్పత్రిలో.. కరోనా సోకిన గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి:

తిరుపతి ఆస్పత్రిలో.. కరోనా సోకిన గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి:

శ్రీవారి ఆలయంలో ప్రయోగాత్మక దర్శనాలు పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.