ETV Bharat / city

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 16 గంటలు

author img

By

Published : Oct 1, 2019, 8:29 AM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

normal rush in tirumala

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం 65 వేల 28 మంది భక్తులు దర్శించుకోగా.. 30 వేల 496 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం 65 వేల 28 మంది భక్తులు దర్శించుకోగా.. 30 వేల 496 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Intro:Body:

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, సమయ నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం 65 వేల 28 మంది భక్తులు దర్శించుకోగా.. 30 వేల 496 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.